WGL: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ కుమార్తె శిరీష–కార్తీక్ వివాహ మహోత్సవం ఆదివారం SVS గార్డెన్స్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి-సత్యపాల్ రెడ్డి ప
KRNL: మహిళలను తల్లి, చెల్లె, కుమార్తె అనే భావంతో మాత్రమే కాకుండా, వారిని కూడా మనుషులుగా గుర్తించి గౌరవించాలని టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి సూచించారు. మంత్రాలయంలో మహిళా దినోత్సవాన్ని MPDO కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్
SRPT: మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంఘటితంగా ఉద్యమించాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు భయ్యం జయమ్మ, సర్పంచ్ సంధ్య అన్నారు. ఆదివారం నాగారం మండలం డి. కొత్తపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో పాల్గొని మ
ATP: గుంతకల్లు రైల్వే డివిజన్లో యశ్వంతపూర్- కాచిగూడ, మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సమయ వేళలను ఈనెల 15వ తేదీ నుంచి మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. యశ్వంత పూర్- కాచిగూడ మధ్య నడిచే రైలు మధ్యాహ్నం 3.45 గంటలకు బదులుగా మధ్యాహ్నం 3.55
కర్నూలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు, నేరచరిత్ర గలవారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆదివ
కడప జిల్లాలో బస్సులో పోగొట్టుకున్న రూ.10 లక్షల విలువైన 10 తులాల బంగారు ఆభరణాలను గంగిరెడ్డిపల్లి ఎస్సై కృష్ణయ్య, సిబ్బంది వెతికి బాధితురాలు జ్యోతికి సురక్షితంగా అప్పగించారు. వీరపునాయనిపల్లి నుంచి వేంపల్లికి ప్రయాణించే సమయంలో పర్స్ మిస్ కావడ
TG: మెదక్ జిల్లా కౌడిపల్లిలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా తునికిలో ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. రైతు సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని హితవు పలికారు. రైతు అభివృ
PDPL: ముత్తారంమండలం మచ్చుపేట గ్రామ పరిధిలోని 9L కాలువలో పేరుకుపోయిన పూడికతీత పనులు చేపట్టారు. కొంతకాలంగా మట్టి, చెత్త పేరుకుపోవడంతో దిగువ ప్రాంత రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు స్పందించిన సర్పంచ్ చిలి
NZB: HPV వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరమైనదని, దాన్ని తీసుకోవడం వల్ల 95% వరకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ను నిరోధించవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు, ఆందోళనకు గురి కాకుండా జిల్లాలో 14 ఏళ్ల వయస్సు కలిగిన 12,363 మంది బాలిక
VSP: MVP కాలనీలోని గర్ల్స్ గవర్నమెంట్ హాస్టల్ను బాలల హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కో-కన్వీనర్ కాంగు శుభ శర్మ, జిల్లా కో-కన్వీనర్లు ఎరాజీ, పాటి చంద్రశేఖర్, రీమల గంగాధర్ ఆదివారం సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిమాణంతో పా