KRNL: మహిళలను తల్లి, చెల్లె, కుమార్తె అనే భావంతో మాత్రమే కాకుండా, వారిని కూడా మనుషులుగా గుర్తించి గౌరవించాలని టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి సూచించారు. మంత్రాలయంలో మహిళా దినోత్సవాన్ని MPDO కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మంచి మనుషులుగా మారాలన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వాలని సంకల్పించుకోవాలన్నారు.