టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో LLB 5వ, పీజీ మొదటి, IMBA 7వ సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం 8 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 1,933 మంది విద్యార్థ
KDP: బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా బ్రహ్మంగారిమఠంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని బుధవారం దర్శించుకున్నారు. నూతన పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన వీర ధర్మజ వెంకటాద్రి స్వామిని, ఆయన సోదరుడు దత్తాత
MLG: ప్రమాదబీమా పథకం కింద ప్రతి మహిళా సంఘం సభ్యురాలికి ప్రమాద మరణం సంభవించిన పక్షంలో రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. పథకం అమల్లోకి వచ్చిన 2024 నుంచి ఇప్పటివరకు 231 క్లెయిమ్స్ పరిష్కరించి, మొత్తం రూ.23.1 కోట్లు లబ్దిదార
GDWL: తన కుమారుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి వివాహ వేడుకకు రావాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బుధవారం మంత్రి సీతక్కను, ఎంపీ మల్లు రవిని ఆహ్వానించారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికలు అంద
HNK: నేడు జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్కు 98% విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. జనరల్ విద్యార్థులు 17879, ఒకేషనల్ 1017కి 18475 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. జనరల్ విద్యార్థులు 401, ఒకేషనల్ విద్యార్థులు 20 మంది ఆబ్సెంట్ అయ్యారు. విద్యార్
కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది. నిరుపేదలకు ఇబ్బంది లేకుండా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సరిపడా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండనుండటంతో కెప్టెన్ శాంట్నర్ ఛేజింగ్కే మొగ్గుచూపాడు. ఇప్పటివరకు T20 WCల్లో కివీస్&zw
అసెంబ్లీ ఆవరణలో మార్చి 8న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విగ్రహ ఏర్పాటుకు కాంక్రీటు పనులను మొదలు పెట్టారు. బేస్ మెంట్ పనులు జరుగుతున్నాయి. అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ, అంబేద్
BDK: భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. బుధవారం పంచాయతీ పరిధిలోని 4, 6, 11వ వార్డుల్లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను బ
AP: జగన్ రాష్ట్రంలో అనేక దేవాలయాలను దర్శించారని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. ‘సభలో లేని జగన్ గురించి మాట్లాడారు. తిరుమలకు ఏడుకొండలు ఉండాలని YSR జీవో ఇస్తే చంద్రబాబు రద్దు చేశారు. చంద్రబాబు ఒక్కసారైన తిరుపతిలో తలనీలాలు ఇచ్