NGKL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు ప్రత్యేక సదరం (SADAREM) శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గది నంబర్ 28లో ఈరోజు ఉదయం 10:00 నుంచి సదరన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలోని వివిధ మండలాలలోని ఉన్నటువంటి ప్రజలు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.