HYDలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 18 యూనివర్సిటీలను అనుసంధానం చేస్తూ ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (IDEA) పేరుతో నూతన వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ వేదిక ద్వారా డిగ్రీ, పీజీ విద్యార్థ
కృష్ణా: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా గుడివాడ ట్రాఫిక్ ఏఎస్ఐ భాగ్యవతిని కలెక్టర్ బాలాజీ ఘనంగా సన్మానించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణలో ఆమె కనపరిచిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆదివారం ఉత్తమ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భ
JN: ఈ- వేస్ట్ వల్ల పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. జనగామ మండలంలోని శామీర్పేట్ గ్రామ పరిధిలో గల DRC కేంద్రాన్ని సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్లో జ
NLR: సోమశిల జలాశయం నీటి వివరాలను అధికారులు విడుదల చేశారు. సోమవారం ఎగువ ప్రాంతాల నుంచి 547 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందన్నారు. డ్యాం పూర్తి సామర్థ్యం 78 TMCలు కాగా, జలాశయంలో 63.913 TMCల నీటిమట్టం నమోదైంది. పవర్ టన్నెల్ ద్వారా పెన్నా డెల్టాకు 1350 క్యూసె
AP: లిక్కర్ కేసులో మరో ముగ్గురికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ధనుంజయరెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్యకు నోటీసులు ఇచ్చారు. బ్యాంక్ స్టేట్మెంట్లు, పాన్ కార్డులు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలతో హాజరుకావాలని ఈడీ సూచించింది. త్వరలో మరికొం
అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో సోమవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు, వినతులు స్వయంగా విని వెంటనే పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పర
VKB: తాండూర్ మున్సిపల్ పరిధిలో దీర్ఘకాలంగా ఇంటి పన్ను చెల్లించని బకాయిదారులకు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి స్వయంగా ఇంటింటికి వెళ్లి రెడ్ నోటీసులు అందజేశారు. మొండి బకాయిలు ఉన్న యజమానులు వెంటనే స్పందించాలని, లేనిపక్షంలో మున్సిపల్ చట్టం-
HYD: నగర ప్రజలకు మరింత మెరుగైన రవాణా సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) బస్సుల GPS ట్రాకింగ్ వ్యవస్థను విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉన్న బస్సులకు అదనంగా మరిన్ని బస్సుల్లో GPS పరికరాలను ఏర్పాటు చేశారు. దీం
WNP: వనపర్తి మండలం రాజనగరం PACSలో రైతులకు పంపిణీ చేసేందుకు 450 యూరియా బస్తాలు సిద్ధంగా ఉన్నట్లు PACS కార్యదర్శి మహేందర్, సింగల్ విండో డైరెక్టర్ సంజీవ్ సాగర్ తెలిపారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు యూరియా బుకింగ్ యాప్ ఓపెన్ అవుతుందని.. అవసరం ఉన్న రైతులు యూరియా బుక
నెల్లూరు జిల్లా కావలి మండలంలోని పెద్ద చెరువు, ముందటి చెరువు, పాపిరెడ్డి చెరువుల్లో భారీగా ఆక్రమణలు జరిగాయి. సుమారు 380 ఎకరాల శిఖం భూమి అన్యాక్రాంతమైంది. దీంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునుగుతున్నాయి. దీనిపై స్పంద