BDK: భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా గొప్ప సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే సేవలు మరవలేనివని ఎమ్మెల్యే ఆదినారాయణ తెలిపారు. మంగళవారం దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో సావిత్రిబాయి వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి అర్పించారు. మహిళల విద్యకు పునాది వేసిన మహనీయురాలు అని కొనియాడారు.