TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2026 ఒకటో విడత)కు దరఖాస్తు గడువు ఈనెల 30వ తేదీతో ముగియనుంది. 27వ తేదీ వరకు 85,426 మంది దరఖాస్తు చేశారు. పేపర్-1కు 19,933, పేపర్-2కు 54,059 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ గాజర్ల రమేష్ వెల్లడించారు. దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని సూచించారు.