BPT: ఆర్కే టౌన్షిప్ జూన్ 3న 1992లో స్థాపించి నేటికీ 34 వసంతాలు పూర్తయింది. ఈ సందర్భంగా.. చీరాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కేక్ కటింగ్ నిర్వహించి హర్షాత్రేఖాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, తదితరులు పాల్గొన్నారు.