ELR: ఈ నెల 5న ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిగూడెం మండలం వెంకటరమణ గూడెం ఉద్యానవర్సిటీలో రైతు సదస్సు నిర్వహించనున్నట్లు ఉప కులపతి ధనుంజయరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విలేకరులు సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు విచ్చేస్తారన్నారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు.