మనలో చాలా మందికి టీ తాగనిదే రోజు ప్రారంభమవదు. అయితే టీ తాగిన వెంటనే చాలా మంది నీళ్లు తాగుతుంటారు. దీని వల్ల దంతాలపై తీవ్ర ప్రభావం పడి చిగుళ్ల దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు జీర్ణ వ్యవస్థపై కూడా ఎఫెక్ట్ ఉంటుంది. దీని వల్ల ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే టీ లేదా కాఫీ తాగిన 10-15 నిమిషాల తర్వాత నీరు తాగాలి. టీ తాగడానికి ముందు కూడా నీరు తాగడం మంచింది.