KDP: మదర్ థెరీసా ఎంటర్ప్రైజెస్ మానవత్వం చాటుకుంది. సిద్ధవటం మండలంలోని మాధవరం-1 పరిధి రామకృష్ణాపురంలో నివాసం ఉంటున్న చల్లా వెంకటసుబ్బయ్య ఇటీవల రైలు ప్రమాదంలో కుడికాలు పూర్తిగా దెబ్బతింది. మంచానికే పరిమితమైన వెంకటసుబ్బయ్యకు మంగళవారం మదర్ థెరీసా ఎంటర్ప్రైజెస్ అధినేత వెంకట్రామిరెడ్డి 25 కిలోల బియ్యం ప్యాకెట్టు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నాడు.
Tags :