ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం PGRS ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం అగ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని కోరారు. వీటిని ఆన్లైన్ ద్వారా నమోదు చేసి, నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.