TG: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తు ఫీజును విద్యాశాఖ పెంచింది. పరీక్షల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవడానికి గడువు ఇవాళ్టితో ముగియనుండగా.. దానిని విద్యాశాఖ ఈ నెల 23 వరకు పెంచింది. సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి ప్రారంభం అవుతాయి.
Tags :