KMR: లింగంపేట(M) శెట్పల్లి సంగారెడ్డికి చెందిన ఇంటర్ (ద్వితీయ) చదువుతున్న శివకుమార్(17) క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు SI దీపక్ తెలిపారు. ఇంటర్ పరీక్షలు బాగా రాయట్లేదని ఆందోళన చెంది, నిరాశకు గురయ్యి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పేర్కొన్నారు.