మహేష్ బాబు,రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ తదుపరి షెడ్యూల్ కాశీలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అక్కడ భారీ యాక్షన్ సీన్లను ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి కాగా, మిగిలిన భాగాన్ని అంటార్కటికా, వియత్నాం, థాయ్ల
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మనదేతల సన్నిధికి నేడు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడం నేడు ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జంపన్నవాగులో స్నానం ఆచరించి, సమ్మక్క- సారలమ్మ అమ్మవార్లనున దర్
KMM: బోనకల్లోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట భవనంలో విప్లవ వీరుడు భగత్సింగ్ 95వ వర్ధంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి ఆధ్వర్యంలో భగత్సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఇంక్
JN: లింగాలగణపురం మండలంలోని చిట్టచివరి గ్రామం రామచంద్రగూడెం గ్రామ చెరువుకి మొట్టమొదటి సారీగా గోదావరి జలాలు చేరుకున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని, రైతులకు
WGL: పర్వతగిరి మండలం పర్వతగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని దేవిలాల్ తండాకి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు లావుడ్య మంగమ్మ – రాములు ఇంటి నిర్మాణం కోసం ముగ్గుపోసే కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. స్థానిక వర్ధన్నపేట MLA కే.ఆర్ నాగరాజు ముఖ్యఅతిథిగా
టాటా గ్రూప్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా సంస్థ తన క్యాబిన్ సిబ్బంది ఫిట్నెస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్ధేశించిన బరువు కంటే ఎక్కువగా ఉన్న సిబ్బందిని విధులకు దూరం పెట్టడంతో పాటు వారి జీతాల్లో కోత విధించాలని యోచిస్తోంది. సంస్థ ప్రతిష్ట
ATP: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గుత్తి సీఐ రామారావు పట్టణ ప్రజలకు హెచ్చరించారు. ఆదివారం సీఐ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత
CTR: పులిచెర్ల మండలం మంగళంపేటలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి చిత్తూరుకు చెందిన దాత కస్తూరి రంగన్ రోహిణి రంగన్ దంపతులు రూ.5 లక్షలు విలువైన వెండి వస్తువులు వితరణ చేశారు. ఆలయానికి చేసిన వీరికి స్వామి దర్శనం కల్పించారు. అనంతరం శేష వస్త్రం
KNR: సనాతన ధర్మ పరిరక్షణకు యువత నడుం బిగించాలని చిలుకూరు బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులు ఆత్మారాం మహారాజ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ తీగలగుట్టపల్లి కోదండ రామాలయంలో 108 ఆలయాల అర్చకులకు అయోధ్యలో పూజలు చేసిన పట్టు వస్త్రాలను అందజేశారు. పాకాల రాంరెడ్
MHBD: పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూరు మండలంలోని పలువురు లబ్ధిదారులకు ఈరోజు ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మండలానికి చెందిన 44 మంది లబ్ధ