HYD: పారిశ్రామిక పార్కులతో ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానం చేయడానికి HMDA అధికారులు కీలక చర్యలు చేపడుతున్నారు. రాజేంద్రనగర్ బుద్వేల్ సమీపంలోని ఓఆర్ఆర్ పై రూ.488 కోట్ల వ్యయంతో అతిపెద్ద ఇంటర్చేంజ్ నిర్మాణానికి HMDA సిద్ధమైంది. అధికారిక యంత్రాంగం దీన
WGL: గీసుగొండ మండలంలోని గరీబ్ నగర్లో రూ.50 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను చేపట్టారు. GWMC 16వ కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ ఆదివారం ఈ పనులను పరిశీలించారు. పనులను వీలైనంత త్వరగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్ట
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం ప్రసిద్ధ రామప్ప దేవాలయం శిఖరంపై ఉన్న కలశాన్ని తాకుతూ ఉదయించే సూర్యుడు అపూర్వ దృశ్యాన్ని సృష్టించాడు. ఆ క్షణాన్ని ప్రధాన అర్చకుడు హరీశ్ శర్మ తన చరవాణిలో బంధించారు. భానుడి కిరణాలు ఆలయ శిల్ప సౌందర్యాన్ని మరింత
SRCL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బుర్ర మల్లేశం గౌడ్ను నియమిస్తూ ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఉత్తర్వులు జారీ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్కు చెందిన మల్లేశం గౌడ
హైదరాబాద్ NGRI, IISER శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులపై కీలక పరిశోధనలు చేపట్టారు. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్ను భూగర్భంలో నిల్వ చేసే విధానంపై వివరించారు. సౌరాష్ట్ర, భోపాల్, ముంబై-పుణె-నాసిక్ కారిడార్ ప్రాంతాలు ఇందుకు అనుకూ
NLG: దేవరకొండలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గల ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఈనెల 24న వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలకు వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి కలిగిన వారు టూవీలర్ వాహనాలకు రూ.10 వేలు, ఫోర్ వీలర్&
ADB: ఉట్నూరు మండలం శ్యాంపూర్ సహకార దాల్ మిల్లో ప్రభుత్వ శనగల మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ విశ్వనాధ్ ప్రారంభించారు. క్వింటా శనగలకు ప్రభుత్వం రూ.5,875 మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు. రైతులు తమ పంటను బాగా ఎండబెట్టి, శుభ్ర
PKSM: మార్కాపురం ట్రాఫిక్ ఎస్సై ఆరోన్ వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ‘వేగం కన్నా ప్రాణం ముఖ్యం’ అని తెలిపారు. ఇవాళ దోర్నాల బస్టాండులో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించారు. క
NTR : నందిగామ పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధన సంస్థ వారికి కృతజ్జతలు తెలిపారు. ఉచిత వైద్య శిబిరాన్న
NLR: ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గ్రంథాలయ పాలనాధికారి ఏ. నరసింహారావు అన్నారు. బుచ్చి శాఖ గ్రంధాలయంలో ఆదివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నీటి పొదుపు నినాదంగా