RR: చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం, చందనవెల్లి గ్రామంలో తలారి లక్ష్మమ్మకి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఈ మేరకు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి పాల్
AKP: ప్రపంచ దేశాలు యుద్ధ నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఆదివారం రాంబిల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల్లో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపాయి. సీఐటీయూ జిల్లా కార్యదర్శి దేవుడు నాయుడు మాట్లాడుతూ.. యుద
SKLM: భూగర్భజలాలు పరిరక్షణ మనందరి బాధ్యతని భూగర్భజల శాఖ సహాయ సంచాలకులు(RTD) దుప్పల లక్ష్మణరావు అన్నారు. ప్రపంచ జలదినోత్సవ వేడుకలు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏజీవి అయినా సజీవంగా జీవించాలంటే జలమే ఆధారమని, ప్రత
GNTR: తెనాలి రత్నా కళ్యాణ మండపంలో ఈ నెల 31న ‘మా-ఏపీ’ ఆధ్వర్యంలో ఉగాది పురస్కార కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘అష్ట దిగ్గజాలకు కీర్తి కిరీటం’ పేరిట వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖులను సత్కరించనున్నారని దర్శకుడు దిలీప్ రాజ తెలిపారు.
ATP: పెద్దపప్పూరు మండల కేంద్రంలో మాఘమాసంలో జరిగిన తిరుణాల సందర్భంగా భక్తులు స్వామి వారికి సమర్పించిన బియ్యం, బేడల వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం ఆదివారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 24న స్వామివారికి సమర్పించిన బియ
NLG: నకిరేకల్ పట్టణంలో శ్రీ శాలిహవన చక్రవర్తి జయంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విగ్రహానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహానుభావుల ఆశయాలను స్మరించుకుంటూ.. సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక
E.G: తాళ్లపూడిలోని కరిబండి డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ మేళాలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. నిరుద్యోగ యువ
RR: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్, నర్సాబాయి కుంట పరిసర ప్రాంతాల్లో డీసీ సమ్మయ్య ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా
MDK: బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రశిక్షణ మహాభియాన్ కార్యశాలలో మెదక్ ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ శక్తివంతం కోసం కార్యకర్తలు శిక్ష
పార్వతీపురం(మం) నర్సిపురంలోని ఓ వీధిలో రహదారి మధ్యలోనే విద్యుత్తు స్తంభం ఉండటం స్థానికులకు ఇబ్బందిని కలిగిస్తోంది. రోడ్డు, కాలువల పనులు జరిగినప్పటికీ స్తంభాన్ని మార్చకుండా వదిలేయడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించి స