ADB: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. ఆదివారం పూటూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జీవిత చరిత్ర నాటికి కార్యక్రమ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క
MNCL: హైదారాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి, మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విమర్శించారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన
VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం విన
TG: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్హౌజ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ సప్లయర్ అభిషేక్ సింగ్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటివరకు రోహిత్ రెడ్డికి 24 సార్లు డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించారు. పార్టీ జరిగిన రోజు ORR
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లిలో గల డబుల్ బెడ్ రూం ఇళ్ళల్లో నెలకొన్న మంచినీటి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ MLA గండ్ర వెంకటరమణ రెడ్డి డిమాండ్ చేశారు. మంచినీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసు
SRPT: సూర్యాపేటకు చెందిన నాలుగేళ్ల హయాన్ చంద్ర ‘హైపర్ ఆటిజం’తో పోరాడుతున్నాడు. మెరుగైన చికిత్సకు రూ.10 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో ఆ పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. దాతలు స్పందించి 8919099899 నంబర్కు ఫోన్ చేసి పూర్తి వివరాలతో సహ
NRPT: ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి తెలిపారు. కొత్తపల్లి మండలం అల్లిపురం గ్రామంలో నిర్మించిన ఇళ్లను ప్రారంభించి లబ్ధిదార
‘ధురంధర్ 2’ చిత్రంపై యూట్యూబర్ ధృవ్ రాఠీ విమర్శలు చేశాడు. దీన్ని పచ్చి ప్రచార చిత్రంగా అభివర్ణిస్తూ.. దర్శకుడు ఆదిత్య ధర్ బీజేపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని విమర్శించాడు. ఈ సినిమా చూస్తే మెదడు మొద్దుబారిపోతుందని ఎద్దేవా చేశాడు. అయితే,
HYD: పారిశ్రామిక పార్కులతో ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానం చేయడానికి HMDA అధికారులు కీలక చర్యలు చేపడుతున్నారు. రాజేంద్రనగర్ బుద్వేల్ సమీపంలోని ఓఆర్ఆర్ పై రూ.488 కోట్ల వ్యయంతో అతిపెద్ద ఇంటర్చేంజ్ నిర్మాణానికి HMDA సిద్ధమైంది. అధికారిక యంత్రాంగం దీన
WGL: గీసుగొండ మండలంలోని గరీబ్ నగర్లో రూ.50 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను చేపట్టారు. GWMC 16వ కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ ఆదివారం ఈ పనులను పరిశీలించారు. పనులను వీలైనంత త్వరగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్ట