WGL: పర్వతగిరి మండలం పర్వతగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని దేవిలాల్ తండాకి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు లావుడ్య మంగమ్మ – రాములు ఇంటి నిర్మాణం కోసం ముగ్గుపోసే కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. స్థానిక వర్ధన్నపేట MLA కే.ఆర్ నాగరాజు ముఖ్యఅతిథిగా
టాటా గ్రూప్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా సంస్థ తన క్యాబిన్ సిబ్బంది ఫిట్నెస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్ధేశించిన బరువు కంటే ఎక్కువగా ఉన్న సిబ్బందిని విధులకు దూరం పెట్టడంతో పాటు వారి జీతాల్లో కోత విధించాలని యోచిస్తోంది. సంస్థ ప్రతిష్ట
ATP: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గుత్తి సీఐ రామారావు పట్టణ ప్రజలకు హెచ్చరించారు. ఆదివారం సీఐ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత
CTR: పులిచెర్ల మండలం మంగళంపేటలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి చిత్తూరుకు చెందిన దాత కస్తూరి రంగన్ రోహిణి రంగన్ దంపతులు రూ.5 లక్షలు విలువైన వెండి వస్తువులు వితరణ చేశారు. ఆలయానికి చేసిన వీరికి స్వామి దర్శనం కల్పించారు. అనంతరం శేష వస్త్రం
KNR: సనాతన ధర్మ పరిరక్షణకు యువత నడుం బిగించాలని చిలుకూరు బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులు ఆత్మారాం మహారాజ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ తీగలగుట్టపల్లి కోదండ రామాలయంలో 108 ఆలయాల అర్చకులకు అయోధ్యలో పూజలు చేసిన పట్టు వస్త్రాలను అందజేశారు. పాకాల రాంరెడ్
MHBD: పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూరు మండలంలోని పలువురు లబ్ధిదారులకు ఈరోజు ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మండలానికి చెందిన 44 మంది లబ్ధ
HYD: సిమ్ బైండింగ్ అంటే ఏంటో తెలుసా..? మన సిమ్ మొబైల్లో లేకపోతే వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి మెసేజెస్ ఆప్స్ పనిచేయవు. తప్పనిసరిగా యాక్టివ్ సిమ్ మన మొబైల్లో ఉండాలి. సిమ్ బైండింగ్ అధికారికంగా 2026 మార్చి 1 నుంచి ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుతం గత పద్ధతి కొ
SRD: రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ అన్నారు. మల్కాపూర్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీసీలకు 25 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ర
AP: TTD ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని BR నాయుడుకు CM చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని CPI నారాయణ ప్రశ్నించారు. పవిత్ర తిరుమల ఆలయాన్ని చంద్రబాబు శుద్ధి చేస్తారని ఆశించామని పేర్కొన్నారు. ఇటీవల BR నాయుడుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో.. ఇలాంట
MBNR: మహబూబ్ నగర్ 23వ డివిజన్ సొసైటీ పరిధిలో వింత పరిస్థితి నెలకొంది. ఓటర్ల జాబితాలో తప్పుల వల్ల ఈ డివిజన్ ఓట్లు 8, 23, 24 డివిజన్లలోకి వెళ్లాయి. దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం సొసైటీ ప్రజలు ఆ మూడు డివిజన్ల కార్పొరేటర్లను ఆహ్వానించి సన్మానం చేశారు. డివ