ATP: గుత్తి మండల వ్యాప్తంగా డొమెస్టిక్ లేదా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కావాల్సిన వారు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని సిలిండర్లు పొందాలని ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు ఎవరూ కూడా గ్
KRNL: హాలహర్వి మండలం సిరుగాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కుమ్మరి వనప్ప అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించా
SRPT: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో 1976 లో నిర్మించిన సీతారాముల దేవాలయం ఈ సంవత్సరం 50వ అర్థశతాబ్ది వేడుకలకు శ్రీరామనవమి సందర్భంగా ముస్తాబవుతోంది. పూర్వంలో గ్రామ పెద్దల సహకారంతో నిర్మితమైన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దాతల విరాళాలతో కళ్యాణం, అన్నదానం న
PLD: రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో దుర్గి మార్కెట్ యార్డ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా ప
KMR: పిట్లం ఆర్యవైశ్య మహిళా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం “ఛలో భాగ్యనగర్” కార్యక్రమానికి పిలుపునిస్తూ ఆర్యవైశ్యుల ఐ
NLG: నకిరేకల్ మండలంలోని గుట్ట మాజీ ఛైర్మన్ యానాల మల్లారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన భౌతికకాయానికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం పూలమాలలు వేసి నివాళులర్పించారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాంగ్రెస్
ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ సాయంత్రం కేంద్రమంత్రులతో అత్యున్నత సమావేశం జరగనుంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల లభ్యతపై చర్చించనున్నారు. అదేవిధంగా ఇంధన భద్రతకు ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి సారి
వనపర్తి మున్సిపాలిటీ ప్రజలు ఇంటి పన్ను, నీటి పన్ను సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ ఛైర్పర్సన్ మాధవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పన్నులను మున్సిపాలిటీ గుర్తింపు ఉన్న సిబ్బందికి మాత్రమే చెల్లించి ఆన్ల
ప్రకాశం: కొండపి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు బోధవాటి సోమయ్య అనారోగ్యానికి గురై మెడిక్యూర్ వైద్యశాలలో చికిత్స పొందుతుండగా మంత్రి స్వామి ఆదివారం ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యుల
GNTR: జిల్లా ప్రజల సమస్యలకు త్వరిత పరిష్కారం కోసం పబ్లిక్ గ్రీవెన్స్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. ‘మీ కోసం’ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి సోమవారం జి