VZM: శనివారం వేపాడ మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షపు నీటితో పంట పొలాలు, రహదారులంతా జలమయంగా మారాయి. అక్కడక్కడా రోడ్లు చెరువులను తలపించాయి. అకాల వర్షాలతో పట్టణ వాసులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
PDPL: ధర్మారం మండల కేంద్రానికి చెందిన డాక్టర్ స్పందన ధర్మారం ఎండపల్లి బైపాస్ రోడ్డు మార్గంలో బైక్పై వెళ్తుండగా సెల్ ఫోన్ పోగొట్టుకుంది. వెంటనే ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది సతీష్ కలిసి ఎంక్వయిర
SRCL: చందుర్తి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొట్టె ప్రభాకర్ కుమారుడు గొట్టె అనిరుద్ రచించిన “ది హ్యూమన్ ఆర్ట్” పుస్తకాన్ని వేములవాడలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. మూడు భాషల్లో రచించిన ఈ పుస్తకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ
KRNL: రోగులకు సీఎం సహాయనిధి పెద్ద భరోసా అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. నంద్యాలలో ఎంపీ బైరెడ్డి శబరి సిఫారసుతో మంజూరైన నిధులను ఇవాళ పంపిణీ చేశారు. వివిధ నియోజకవర్గాల నుంచి 22 మందికి మొత్తం రూ. 24.27 లక్షల చెక్కులు అందజేశార
BDK: అశ్వాపురం మండలం బుడుగు బజార్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి, పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం కావాలని సూచించ
SRD: జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. జిన్నారంలో 34.4 డిగ్రీలు, గుమ్మడిదలలో 33.2 డిగ్రీలు, అమీన్పూర్లో 33.7 డిగ్రీలు, రామచంద్రాపురంలో 33.7 డిగ్రీలు, పటాన్చె
W.G: వీరవాసరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సుకు ఆదివారం పూలపల్లి నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గాంధీరాజు ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీడ్ రేట్లు త
W.G: వీరవాసరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సుకు ఆదివారం పూలపల్లి నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గాంధీరాజు ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీడ్ రేట్లు త
W.G: వీరవాసరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సుకు ఆదివారం పూలపల్లి నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గాంధీరాజు ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీడ్ రేట్ల
KMM: జిల్లాలో రూ.594 కోట్ల వ్యయంతో 100.82 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వైరా-జగ్గయ్యపేట, మధిర, బోనకల్ వంటి కీలక మార్గాలను నాలుగు వరుసల రహదారులుగా అభివృద్ధి చేయనున్నారు. హ్యామ్ మోడల్లో చేపట్టే ఈ ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో