NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో తోటకూరి ఎల్లయ్య ఇటీవల మృతి చెందాడు. ఆ గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆదివారం రూ. 5,000ల నగదును సహాయంగా అందించారు. ధైర్యం చెప్పి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఉప సర్పంచ
MNCL: బడ్జెట్లో అంకెల గారడీతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ జన్నారం మండల అధ్యక్షులు రాజారాం రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు ఆదివారంలో మీడియాతో మాట్లాడారు. గత ఎన్ని
HYD: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావుని పలువురు దివ్యాంగులు మర్యాదపూర్వకంగా కలిసి తమ చిరకాల వాంఛితాలు, సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. తమ సమస్యలను శాసనసభలో గళమెత్తాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పక్షాన దివ్యాంగుల హక్కు
కోనసీమ: మండపేట మండలం ఆర్తమూరులో SBSR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు. 193వ ఉచిత హోమియోపతి శిబిరాన్ని ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లి స్వామి రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ శిబిరంలో బిపి, షుగరు పరీక్షలు నిర్వహి
SKLM: పాతపట్నం మండలం తామర గ్రామంలో పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఆదివారం పర్యటించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానున్న అర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించి డోర్ టు డోర్ డ్రైవ్ ద్వారా ప్రజలకు ప్లాంట్
పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న రిలీజైన ఈ సినిమా మూడు రోజుల్లో రూ.63.08 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్స్ మరింత పె
నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీ 31 పోస్టులకు అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. డిప్యూటీ డైరెక్టర్, సైంటిఫిక్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉండగా.. సంబంధిత విభాగంలో విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత, స్క్రీన
WG: పాలకొల్లు శ్రీ ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలలో ఇవాళ ప్రపంచ నీటి దినోత్సవం ఘనంగా జరిగింది. నీటి సంరక్షణపై విద్యార్థులకు వ్యాసరచన, పోస్టర్ ప్రజంటేషన్ పోటీలు నిర్వహించారు. నీరు జీవనాధారమని, ప్రతి ఒక్కరు వృథాను అరికట్టి జల సంరక్షణలో భాగస్వామ్యం
JGL: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఆదివారం నిర్వహిస్తున్న రైతు మహోత్సవానికి జిల్లా నుంచి 3 బస్సుల్లో రైతులను తరలించినట్లు DAO భాస్కర్ తెలిపారు. ఈ మేరకు మల్లాపూర్ మండలం ముత్యంపేట రైతు వేదిక నుంచి, ధర్మపురి ఏడీఏ కార్యాలయం నుంచి, జగిత
KNR: సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైతు మహోత్సవం’లో ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు, బూజునూర్, మాల్యాల క్లస్టర్ రైతులు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో బయలు దేరారు. కొత్త ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సందర్శనతో పాటు,