KDP: కొద్దిరోజులుగా డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు MP పుట్టా మహేశ్ యాదవ్కు మద్దతుగా కడప జిల్లాలో పలుచోట్ల బ్యానర్లు వెలిశాయి. మైదుకూరు నియోజకవర్గం మొర్రాయిపల్లి రోడ్డులో ‘న్యాయం నిలుస్తుంది, నిజాయితి గెలుస్తుంది.. వీ స్టాండ్ వ
JGL: జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యానగర్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈనెల 27న జరిగే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్య
BPT: భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ క్లినిక్ కారంచేడు ఎమ్మార్వో కార్యాలయంలో నిర్వహించనున్నారు. చీరాల ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారు. రైతులు, భూసంబంధిత సమ
VZM: సంతకవిటి మండలం మామిడిపల్లి గ్రామంలో సర్పంచి కోల్ల రేవతి ఆధ్వర్యంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామంలోని మరుగు కాలువ పూడుకతీత పనులు చేపట్టినట్లు పంచాయతీ కార్యదర్శి కూనబిల్లి కోటేశ్వరరావు తెలిపారు. మురుగు క
E.G: అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం రాత్రి తెలంగాణ డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె డాక్టర్ సనాతని వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి వేడుకకు రావాలని కోరారు. గౌరు చరితరెడ్డి, వెంకటరెడ్డిల కుమా
KKD: పిఠాపురం మార్కెట్లో ఆదివారం చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సాధారణ చికెన్ కిలో రూ.280 ఉండగా, స్కిన్లెస్ రూ. 350, బోన్ లెస్ రూ. 420 వరకు విక్రయిస్తున్నారు. నాటుకోడి ధర రూ. 600కు చేరింది. గత వారంతో పోలిస్తే ధరలు భారీగా పెరగడంతో మాంసం ప్రియులు ఇబ్బం
KRNL: బనవాసి బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రాజిత ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో 60, బైపీసీలో 40, ఎంఈసీలో 30 సీట్లు ఉన్న
ADB: నెరడిగొండ మండలంలోని లక్కంపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాథోడ్ జీవన్ మాట్లాడుతూ.. పశుపోషకులు తమ పాడి పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస
PSL 2026 నుంచి ఆసీస్ ప్లేయర్ జేక్ మెక్గుర్క్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ‘రావల్పిండిజ్’ (కొత్త) టీమ్ ధ్రువీకరించింది. కాగా IPL 2024 & 25లో ఢిల్లీకి ఆడిన ఈ టాపార్డర్ బ్యాటర్.. ఇటీవలి వేలంలో అమ్ముడుపోలేదు. అయినప్పటికీ గాయపడినవారి స్థానంలో IPL 2026లో ఆడే
NLG: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు త్వరలో రైల్వే శాఖ తీపి కబురు అందించనుంది. వచ్చే నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా MMTS రెండో దశ పనులకు అంకురార్పణ జరగనుంది. సుమారు రూ.430 కోట్ల వ్యయంతో ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 33KM మేర కొత్త లైన్ నిర్మించి,