నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని స్థానిక 38/1 అక్కనవారి వీధి సచివాలయం పరిధిలోని టెక్కే మిట్ట వీధిలో చాలా కాలంగా ఇంటి పన్ను బకాయిలు చెల్లించలేదు. పెండింగ్లో ఉన్నందున పలుమార్లు నోటీసులు ఇచ్చారు. పన్నులు చెల్లించకపోవడంతో కమిషర్ వై.వో నందన్ ఆదేశాల మేరకు సోమవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ యస్. అబ్దుల్ అజీజ్ 2 మంచినీటి కొళాయిలను తొలగించారు.