MDCL: మార్చి 22వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా అందిస్తుందని, ఇందులో భాగంగానే ప్రజా పాలనలో రైతు ఉత్సవాలను నేడు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట నర్మెట్టలో ప్రారంభిస్తారని మేడ్చల్ జిల్లా రైతులకు మెసేజెస్ వచ్చినట్లు
JN: వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. వల్మిడిలో పక్కపక్కనే రెండు గుట్టలు ఉంటాయి. ఒకటి మునుల గుట్ట, ఇంకొకటి రాములవారి గుట్ట, గతంలో వల్మిడిని వాల్మీకిపురంగా పిలిచేవారని, రామాయణ మహాకావ్యాన్ని వా
W.G: దివ్యాంగుల సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని ఏపీ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లాడి నటరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఇవాళ ఆయన ఆకివీడులో మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా దివ్యాంగుల అభివృద్ధికి చర్యలు చేప
PDPL: ధర్మారం మండలం నంది మేడారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) సర్వసభ్య సమావేశం ఈనెల 23న (సోమవారం) ఏర్పాటు చేసినట్లు CEO మల్లేశం తెలిపారు. ఉదయం 9 గంటలకు స్థానిక రైతు వేదికలో సంఘం పర్సన్ ఇంఛార్జ్ శివకుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తామని ఆయన పేర్కొ
ADB: గృహావసరాల కోసం రాయితీపై అందిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించడం చట్టరీత్యా నేరమని, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షిషా హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చే
TG: భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. సీతారామచంద్రస్వామి వారి పెళ్లి వేడుకలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ ఏర్పాట్లతో భద్రగిరి ప్రత్యేక శోభను సంతరించుకుంది. పెళ్లి వేడుక ఏర్పాట్లతో పురవీధులు కాంతులీన
SDPT: పట్టణంలోని రవి నర్సింగ్ హోమ్లో ఓ మహిళ ముగ్గురు మగ శిశువులకు జన్మనిచ్చింది. ఖాదర్పురాకు చెందిన ఖాలిద్ బిన్ సవుద్ దంపతులకు ముగ్గురు పిల్లలు పుట్టారు. శిశువులు వరుసగా 3 కేజీలు, 2.5 కేజీలు, 2 కేజీల బరువుతో జన్మించారని, ప్రస్తుతం తల్లితో పాటు ము
VSP: ఏపీలో తొలి సెమీకండక్టర్ యూనిట్కు విశాఖ ఎంపికైంది. ఆనందపురం మండలం తర్లువాడలో 30 ఎకరాల్లో ఏఎస్ఐపీ సంస్థ రూ.2,387 కోట్లతో ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఆదివారం ఈ నిర్ణయం ప్రాధాన్యం పొందింది. రెండు దశల్లో నిర్మాణం పూర్తై 1,000 ఉద్యోగాలు లభించనున్నా
HYD: ORR(క్యూర్) పరిధిలో 23 ప్రభుత్వ పాఠశాలలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో ఏడేసి చొప్పున పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. RR జిల్లాలో 495 స్థలాలతో కలిపి మొత్తం 509 స్థలాలను గుర్తించారు. రూ.572.55 కోట్ల అంచనా వ్యయంతో నిర
PKSM: మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా ఒంగోలులో గతంలో గంజాయి కేసుల్లో ఉన్న నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంజాయి వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలప