CTR: చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ డే) సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ప్రజ
KDP: జమ్మలమడుగు మండలం భీమరాయుని కొట్టాలలో నూతనంగా నిర్మించనున్న మారెమ్మ తల్లి, సేవలాల్ మహారాజ్ దేవాలయాలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి ఆదివారం భూమి పూజ చేశారు. దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభం కావడంపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్త
KNR: భారత విప్లవ వీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లో ఎస్ఎఫ్ఏ, డీవైఎఫ్ఎ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ‘టూకే రన్’ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ స
రెబల్ స్టార్ ప్రభాస్ ఇటలీలో మరో భారీ విల్లాను కొనుగోలు చేసినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అక్కడి వాతావరణంపై మక్కువతో ఖాళీ దొరికితే ఆయన ఇటలీకే వెళ్తుంటాడు. గతంలోనే ఒక విల్లా కొన్న ప్రభాస్, తాను లేని సమయంలో దానిని అద్దెకు ఇస్తాడని సమాచ
అన్నమయ్య: ప్రతి సోమవారం నిర్వహించే PGRS కార్యక్రమం ఇకపై నూతన జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు. ఆధునిక వసతులతో కూడిన ఈ కార్యాలయంలో ఫిర్యాదుదారులు నేరుగా తమ సమస్యలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ప్రతి సమస్యను
ATP: గుత్తి మండల వ్యాప్తంగా డొమెస్టిక్ లేదా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కావాల్సిన వారు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని సిలిండర్లు పొందాలని ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు ఎవరూ కూడా గ్
KRNL: హాలహర్వి మండలం సిరుగాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కుమ్మరి వనప్ప అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించా
SRPT: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో 1976 లో నిర్మించిన సీతారాముల దేవాలయం ఈ సంవత్సరం 50వ అర్థశతాబ్ది వేడుకలకు శ్రీరామనవమి సందర్భంగా ముస్తాబవుతోంది. పూర్వంలో గ్రామ పెద్దల సహకారంతో నిర్మితమైన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దాతల విరాళాలతో కళ్యాణం, అన్నదానం న
PLD: రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో దుర్గి మార్కెట్ యార్డ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా ప
KMR: పిట్లం ఆర్యవైశ్య మహిళా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం “ఛలో భాగ్యనగర్” కార్యక్రమానికి పిలుపునిస్తూ ఆర్యవైశ్యుల ఐ