ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ సాయంత్రం కేంద్రమంత్రులతో అత్యున్నత సమావేశం జరగనుంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల లభ్యతపై చర్చించనున్నారు. అదేవిధంగా ఇంధన భద్రతకు ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి సారి
వనపర్తి మున్సిపాలిటీ ప్రజలు ఇంటి పన్ను, నీటి పన్ను సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ ఛైర్పర్సన్ మాధవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పన్నులను మున్సిపాలిటీ గుర్తింపు ఉన్న సిబ్బందికి మాత్రమే చెల్లించి ఆన్ల
ప్రకాశం: కొండపి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు బోధవాటి సోమయ్య అనారోగ్యానికి గురై మెడిక్యూర్ వైద్యశాలలో చికిత్స పొందుతుండగా మంత్రి స్వామి ఆదివారం ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యుల
GNTR: జిల్లా ప్రజల సమస్యలకు త్వరిత పరిష్కారం కోసం పబ్లిక్ గ్రీవెన్స్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. ‘మీ కోసం’ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి సోమవారం జి
అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో జరిగిన 104 ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో శ్రీ సత్యసాయి జిల్లా జట్టు ఘనవిజయం సాధించింది. అనంతపురం జట్టుతో జరిగిన ఉత్కంఠ పోరులో 19 పరుగుల తేడాతో గెలుపొందింది. గంగులప్ప 39 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
ASR: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ‘మీ ఇంటికి మీ డాక్టర్’ ప్రాజెక్టు ద్వారా, మొబైల్ క్లినిక్ ఏర్పాటు కోసం నాలుగు పోస్టులు తీయడం జరిగిందని ఏఐటీయూసీ జిల్లా కో కన్వీనర్ అమర్ తెలిపారు. ఈ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు.
NTR: నందిగామలో పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వీల్చైర్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని, దివ్యాంగులకు ఉచిత వీల్చైర్లు అందజేశారు. దివ్యాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి
తన IPL కెరీర్లో 2021 సీజన్ అత్యంత దారుణమైనందని వరుణ్ చక్రవర్తి పేర్కొన్నారు. ‘కొవిడ్ సోకిన తొలి ప్లేయర్ నేనే. భుజం నొప్పితో బయోబబుల్ నుంచి బయటకు రావడంతో నాకు, నా నుంచి సందీప్ వారియర్కు సోకింది. ఆపై టోర్నీని మధ్యలో ఆపేశారు’ అని గుర్తుచేశాడ
మహేష్ బాబు,రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ తదుపరి షెడ్యూల్ కాశీలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అక్కడ భారీ యాక్షన్ సీన్లను ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి కాగా, మిగిలిన భాగాన్ని అంటార్కటికా, వియత్నాం, థాయ్ల
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మనదేతల సన్నిధికి నేడు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడం నేడు ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జంపన్నవాగులో స్నానం ఆచరించి, సమ్మక్క- సారలమ్మ అమ్మవార్లనున దర్