KNR: కరీంనగర్లో భారత విప్లవ వీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకుని నగరంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ‘2కే రన్’ ఉత్సాహంగా సాగింది. సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ
MDCL: సీట్ల కోసం బస్సులో బ్యాగులు వేస్తున్నారా..? జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చర్లపల్లి, ఘట్కేసర్, ఉప్పల్, మేడిపల్లి ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో అనేక దొంగతనాలు చోటుచేసుకున్నాయి. సీట్ల కోసం ఆర్టీసీ బస్సులో బ్యాగులు వేయగా, ము
NGKL: కల్వకుర్తి మండలంలోని పలు రైతు వేదికలు మందుబాబులకు నిలయంగా మారాయి. ఊరు బయట ఉండటంతో రాత్రివేళల్లో మద్యం సేవిస్తూ, ఖాళీ సీసాలను అక్కడే పడేస్తున్నారు. వాకింగ్కు వెళ్లే వారికి ఈ దృశ్యాలు దర్శనమిస్తుండటంతో వాకర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నా
పాక్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఇద్దరూ ఆట నుంచి బ్రేక్ తీసుకోవాలని పాక్ మాజీ కెప్టెన్ అజర్ ఆలీ సూచించాడు. బాబర్ 6 నెలలు, అఫ్రిది 3 నెలలు జట్టుకు దూరంగా ఉండాలని.. అప్పుడే ఫిట్నెస్, ఫామ్ పొందగలరన
HYD: మహిళా భద్రత కోసం షీ బాక్స్ వెబ్సైట్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. SHE BOX అంటే సెక్సువల్ హరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్ అని అర్థం. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2017లో ప్రారంభించింది. 2024లో మరింత అడ్వాన్స్ టెక్నాలజీని రూపొం
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను నూతనంగా అభివృద్ధి చేస్తుండగా భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలని SCR నిర్ణయించింది. HYD మెట్రో వలె, ఇకపై టికెట్ పై ఉన్న QR కోడ్ స్కాన్ చేసిన తర్వాతనే ప్రయాణికులకు స్టేషన్లోకి ప్రవేశం కల్పించనున్నా
PDPL: మంథని మండలం చిన్న ఓదాలలో హనుమాన్ ఆలయానికి వెళ్లే సీసీ రోడ్డు పనులను సర్పంచ్ నాగుల శారద ప్రారంభించారు. రహదారి నిర్మాణం కోసం ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేముల శ్రవణ్, వార్డు సభ్యుల దువాసి సదయ్య,
VSP: సింహాచలం వరాహాలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఆదివారం గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. సేవలో పాల్గొన్న భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం వ
AP: తమిళనాడు మత్స్యకార పడవలు తమ సముద్రజలాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర, TN ప్రభుత్వాలకు AP మత్స్యకార శాఖ లేఖ రాసింది. TN పడవలు అక్రమంగా తమ జలాల్లోకి ప్రవేశిస్తున్నాయని, ఇది స్థానిక 162 మత్స్యకార గ్రామాల జీవనానికి ముప్పుగా మారిందని తెలి
VZM: బొబ్బిలి రైల్వేస్టేషన్లో రైల్వే రక్షక దళం పోస్ట్ను వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్ర ప్రారంభించారు. నూతన భవనంలో ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడానికి అత్యంత సదుపాయాలతో కూడిన సీసీ కెమెరాలు, రిసెప్షన్ సెంటర్, నేరాలు అరికట్