JGL: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఆదివారం నిర్వహిస్తున్న రైతు మహోత్సవానికి జిల్లా నుంచి 3 బస్సుల్లో రైతులను తరలించినట్లు DAO భాస్కర్ తెలిపారు. ఈ మేరకు మల్లాపూర్ మండలం ముత్యంపేట రైతు వేదిక నుంచి, ధర్మపురి ఏడీఏ కార్యాలయం నుంచి, జగిత్యాల కలెక్టరేట్ నుంచి ఒక్కొక్కటి చొప్పున మూడు బస్సుల్లో రైతులు తరలి వెళ్లారు.