HYD: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావుని పలువురు దివ్యాంగులు మర్యాదపూర్వకంగా కలిసి తమ చిరకాల వాంఛితాలు, సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. తమ సమస్యలను శాసనసభలో గళమెత్తాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పక్షాన దివ్యాంగుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతామని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.