WGL: వర్ధన్నపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో మండల అధ్యక్షుడు కుమారస్వామి, మాజీ జడ్పీటీసీ బిక్షపతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్పై నాయకులు తీవ్రవిమర్శలు చేశారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి, 2026-27బడ్జెట్లో వాటి అమలుకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు. అన్నివర్గాలను నిరాశపరిచేలా బడ్జెట్ ఉందని తెలిపారు.