SKLM: ఈ నెల 23న భగత్ సింగ్, రాజగురు సుఖ్ దేవ్ల 95వ వర్ధంతి కార్యక్రమం జయప్రదం చేయాలని బొడ్డపాడు యువజనసంఘం సభ్యులు అన్నారు. ఆదివారం దీనికి సంబంధించిన కరపత్రాలను పలాస(మం) బొడ్డపాడు అమర వీరులు స్మారక మందిరం వద్ద ఆవిష్కరించారు. అలాగే ఆ సంఘం 73వ వార్షికోత్సవం జరుగుతుందన్నారు.