AKP: సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలోని సీతారాముల వారి ఆలయంలో ధ్వజస్తంభం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ
AP: ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాల ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మేలు చేసే నిర్ణ
TG: కరీంనగర్ జిల్లాలో భార్య మృతి తట్టుకోలేక ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర పోలీస్ శాఖ స్పందించింది. ‘ఖాకీ వెనక కఠినత్వమే కాదు.. చట్టాన్ని కాపాడే కళ్లలో చిక్కుకున్న కన్నీటిగాథలు.. కర్తవ్యనిష్ఠతో కాలం విసిరే కర్కశత్వ ప్రశ్
ASR: ఉపాధి హామీ పథకం ద్వారా మండల వ్యాప్తంగా కొత్తగా ఉపాధి పనులు ప్రారంభించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి సూర్యనారాయణ డిమాండ్ చేశారు. డుంబ్రిగూడ మండలం జాంకరవలస గ్రామ గిరిజనులతో శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనుల
MLG: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ములుగు మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ కుతుబుద్దీన్ నివాసంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య పాల్గొన్నారు. సామరస్యం, పరస్పర
WNP: గోపాల్పేట్ మండలంలోని తాడిపర్తి గ్రామ శివారులో ఉన్న గాయత్రి టీటీసీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం, జనుంపల్లి గ్రామానికి చెందిన నిరంజన్ వల్లీ శుక్రవారం విడుదలైన టీజీ సెట్ -2025 ఫలితాలలో ప్రతి
JN: పాలకుర్తి మండల కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థనలు చేశా
E.G: గోపాలపురం తహసీల్దార్ కార్యాలయంలో జనగణన-2027కు సంబంధించిన ఇళ్ల గణన జాబితాపై శనివారం పంచాయతీ కార్యదర్శులకు, గ్రామ రెవెన్యూ అధికారులకు శిక్షణ ఇచ్చినట్టు ఏఎస్వో జోడాల వెంకట్ తెలిపారు. కార్యక్రమానికి జిల్లా సెన్సస్ కార్యాలయం నుంచి ఇద్దరు అధిక
అన్నమయ్య: మైనారిటీల సంక్షేమమే NDA కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాజంపేట TDP ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు. ఇవాళ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రాహ్మణపల్లె ఈద్గా మైదానంలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శు
TPT: రంజాన్ పండుగ సందర్భంగా తిరుపతి ఈద్గా మైదానంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముస్లీం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. అనంతరం ఇఫ్తార్ విందు