SS: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మంత్రి సవితను శనివారం తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత వారి సమస్యలను విని, వాటి పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి తగిన చర్
KRNL: ఆస్పరి మండలం కైరుప్పలలో ఉగాది సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ పిడకల ఆట ప్రశాంతంగా ముగిసిందని పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య ఇవాళ పేర్కొన్నారు. వేడుకల్లో ఎవరికి గాయాలు కాలేదని వివరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ముందస్తుగా కట్టుదిట్టమైన
W.G: మండల కేంద్రం అయిన ఉండి రాజులపేటలోని శ్రీ పార్వతి సమేత చెన్నమల్లేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, కాలభైరవ స్వామి విగ్రహాల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఇవాళ జరిగింది. ఆలయ అర్చకులు సన్నిధిరాజు కృష్ణ చలపతి శే
BDK: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని సీఐటీయూ దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టిల అర్జున్ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను పెంచి ప్రజలపై
BHNG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రభుత్వ శాసన సభ విప్గా నియామకం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పీఏసీఎస్ డైరెక్టర్ గడుసు శశిదర్ రెడ్డి ఆయన్ను కలిసి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపి, ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. నకిరేకల
HNK: తెలంగాణలో 60% జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నప్పటికీ, 2026-27 బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపించిందని రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ అన్నారు. హనుమకొండలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలను కా
SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలో శనివారం ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) కల్పనదేవి మాట్లాడుతూ.. అడవుల పరిరక్షణతోనే మానవజాతి మనుగడ సాధ్యమని, అడవుల విధ్వంసం వల్ల వన్యప్రాణులు అంతరించిపోతున్నాయన
KDP: వల్లూరు, తోలగంగనపల్లి, దిగువపల్లి, పెద్దపుత్త గ్రామాల్లో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. స్థానిక మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఖురాన్ బోధనలు విన్నారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుని, పేదల
HYD: శంషాబాద్ ఎయిర్ఫోర్ట్ నుంచి ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ బయలుదేరిన ఇండిగో విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి వెనక్కి మళ్లింది. జగదల్పూర్ ఎయిర్పోర్ట్ ల్యాండింగ్కు ప్రతికూల పరిస్థితులు ఉండటంతో అధికారులు విమానాన్ని తి
ATP: నార్పల(మం) బీ. పప్పూరు గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే బండారు శ్రావణి శనివారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.42 లక్షలతో 56 మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోందని ఆమె తెల