KDP: వల్లూరు, తోలగంగనపల్లి, దిగువపల్లి, పెద్దపుత్త గ్రామాల్లో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. స్థానిక మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఖురాన్ బోధనలు విన్నారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుని, పేదలకు దానధర్మాలు చేశారు. బంధుమిత్రులతో కలిసి విందుల్లో పాల్గొన్నారు.