SS: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మంత్రి సవితను శనివారం తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత వారి సమస్యలను విని, వాటి పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.