ADB: ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 26న ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రఘు గణపతి తెలిపారు. 2020-25 మధ్య డిగ్రీ పూర్తి చేసిన 28 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొ
BHPL: భూపాలపల్లి, గణపురం, రేగొండ, గోరికొత్తపల్లి మండలాల్లోని అర్హులైన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వ
కృష్ణా: చల్లపల్లిలోని నిమ్మలతోటలో ఉన్న సీయోను వృద్దాశ్రమంలో శనివారం సీఎం చంద్రబాబు మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. శనివారం మధ్యాహ్నం నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాసరావు ఆర్థిక సహకారంతో ఈ కార్
ప్రకాశం: సింగరాయకొండ పరిధిలో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ రోడ్డు, అదితి బజార్ ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరగడంతో పాటు, రోడ్లపైనే కార్లు, లారీలు ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. దీనివ
NZB: విద్యార్థులకు చదువులను దూరం చేసే విధంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరోపిస్తూ శనివారం NZBలో బుక్ పట్టుకుని, చెవిలో పూలు పెట్టుకొని AISF ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా AISF రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్ర
BHNG: వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాజాపేట మండలం బసంతాపురంలో శనివారం సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టారు. గ్రామంలోని SC కాలనీలో ఉన్న 2 బోర్లలో కొత్త మోటార్లు బిగించి వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో గ్
SS: రామగిరి(మం) పేరూరు పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం పరిశీలించారు. పేరూరు–భానుకోట ప్రధాన రహదారి నుంచి శివపురం కొట్టాల గ్రామంలోకి రూ.90 లక్షల NREGS నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డును ఆమె పరిశీలించార
AP: TDP ఆలయాలను అత్యంత ఆధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. తిరుమలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించినప్పటి నుంచి తిరుగు ప్రయ
WGL: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తగిన నిధులు కేటాయించకపోవడాని నిరసిస్తూ AIFDS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ఈ మేరకు నగరంలొని సాకరాశికుంట కూడలిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి చుక్క ప్రశాంత్ మ