MBNR: రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. విద్యకు కేవలం 8.22% నిధులు ఇవ్వడం విద్యార్థులను మోసం చేయడమేనని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యద
ఖమ్మం జడ్పీ కార్యాలయంలో ఈరోజు ప్రముఖ కవి రెంటాల చిన్న హుస్సేన్ రచించిన ‘శశిర సింధూరం’ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సాహిత్యాభిమానులు, కవులు, మేధావులు, పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాహిత్య ప్రముఖులు మాట్లాడుతూ.. కవిత్
SKLM: వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం పంచాయతీలో ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ పుచ్చ ఈశ్వరరావు, వజ్రపుకొత్తూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి శ
W.G: హర్యానాలో జరిగిన 5వ ఖేల్ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ ఓపెన్ ఛాంపియన్షిప్లో భీమవరం జిల్లాకు చెందిన యాతం నాగబాబు సత్తా చాటారు. 400, 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచి రెండు స్వర్ణ పతకాలు, 1500 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించారు. ప్రస
NZB: ఉమ్మడి జిల్లాలో శనివారం రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ముస్లింలు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పండుగ సందర్భంగా ముస్లింలకు ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్
రంజాన్ పండుగను పురస్కరించుకుని నారాయణపేట ఈద్గా వద్ద భద్రతా ఏర్పాట్లను డీఎస్పీ లింగయ్య పరిశీలించారు. భక్తులను మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాలను దారి మళ్లించి, ప్రత్యేక పార్కింగ్
WNP: గుంటూరులో జరిగిన రైతు నేస్తం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవంలో వనపర్తికి చెందిన పోల్కంపల్లి సుజాత అవార్డు అందుకున్నారు. మిద్దె తోటల పెంపకంలో ఆమె కనబరిచిన ప్రతిభకు గానూ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా ఈ పురస్కారం లభించింది. ఈ
MNCL: తాండూర్ మండలం తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన జాడి ముండయ్య(80) అనే రిటైర్డ్ సింగరేణి కార్మికుడు తన ఇంట్లోని బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. తాండూరు పోలీసుల వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం పక్షవాతం రావడంతో సొంత పనులు చేసుకోలేక మ
ELR: జీలుగుమిల్లి మండలం దర్భ గూడెం శివారు పండు వారి గూడెం గ్రామంలో ఇవాళ శ్రీ సీతారాముల ఆలయం నూతన విగ్రహాల పున ప్రతిష్ట నిర్వహించారు. శ్రీ సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, వినాయకుని రాతి విగ్రహాలను ఎంపీటీసీ సున్నం సురేషు, గ్రామ సర్పంచ్ సున్నం
NDL: ఆళ్లగడ్డలో ఇవాళ రంజాన్ పండుగ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు మజ్జిగ పంపిణీ చేశారు. నెల రోజులుగా ఉపవాస దీక్షలు పాటిస్తున్న ముస్లింలకు ఎస్ఎఫ్ఐ నాయకులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విగ్న