SRCL: సర్వాంగ సుందరంగా వేములవాడ పట్టణాన్ని తీర్చి దిద్దుతానని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని బ్రిడ్జి నుంచి ఆలయం వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. సుమారు రూ. 46 లక్షల వ్యయంతో నూతనంగా ఏ
AP: రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈ క్రమంలో విజయవాడ, నూజివీడు, భీమవరం, భీమడోలు, గుడివాడ, గన్నవరానికి వాతావరణశాఖ అలర్ట్ ప్రకటించింది. రానున్న మూడు గంటల్లో ఉరుములతో కూడిన వర్షం పడనుందని.. గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని
AP: రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈ క్రమంలో విజయవాడ, నూజివీడు, భీమవరం, భీమడోలు, గుడివాడ, గన్నవరానికి వాతావరణశాఖ అలర్ట్ ప్రకటించింది. రానున్న మూడు గంటల్లో ఉరుములతో కూడిన వర్షం పడనుంది. గంటలకు 50 నుంచి 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని త
KDP: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో పన్ను చెల్లించేవారు మార్చి చివరిలోపు చెల్లించాలని, గడువు లోపల చెల్లించని పన్నులకు విధించే వడ్డీలో రాయితీ అవకాశం ఉండదని మున్సిపాలిటీ కమిషనర్ రంగస్వామి ఇవాళ తెలిపారు. మునిసిపాలిటీ పరిధిలోని ప్రజలు ఈ అవకాశా
KNR: హుజూరాబాద్ పట్టణంలో ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే ముస్లింలు భారీగా తరలివచ్చి ప్రత్యేక నమాజ్ చేశారు. నెల రోజుల ఉపవాస దీక్ష అనంతరం చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షల
అన్నమయ్య: ములకలచెరువు మండలంలోని బురకాయలకోట పట్టణంలో ముస్లిం సోదరులు ఇవాళ రంజాన్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సమీపంలోని ఈద్గా వద్ద ర్యాలీగా వెళ్లి ప్రార్థనలు (నమాజులు) చేశారు. అనంతరం ఒకరినొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుప
TG: కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పింఛను రూ. 2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచాలన్నారు. ‘విద్యార్థులకు విద్యాభరోసా కార్డులు ఇవ్వాలి. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి.. 2 ల
SS: రొద్దంలోని న్యూ ఎస్సీ కాలనీలో మంత్రి సవిత ఆదేశాల మేరకు శనివారం వీధి లైట్లు ఏర్పాటు చేశారు. కొత్తగా నిర్మించిన నీటి ట్యాంకు వద్ద రాత్రివేళల్లో చీకటి ఉండటంతో కాలనీవాసుల అభ్యర్థన మేరకు వీధిలైట్లు ఏర్పాటు చేశారు. మంత్రికి కాలనీవాసులు కృతజ్ఞ
ATP: స్వాతంత్య్ర సమరయోధుడు పప్పూరు రామాచార్యుల 54వ వర్ధంతి వేడుకలు అనంతపురంలో శనివారం ఘనంగా జరిగాయి. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతపురం పురపాలక సంస్థ తొ