SS: రొద్దంలోని న్యూ ఎస్సీ కాలనీలో మంత్రి సవిత ఆదేశాల మేరకు శనివారం వీధి లైట్లు ఏర్పాటు చేశారు. కొత్తగా నిర్మించిన నీటి ట్యాంకు వద్ద రాత్రివేళల్లో చీకటి ఉండటంతో కాలనీవాసుల అభ్యర్థన మేరకు వీధిలైట్లు ఏర్పాటు చేశారు. మంత్రికి కాలనీవాసులు కృతజ్ఞ
ATP: స్వాతంత్య్ర సమరయోధుడు పప్పూరు రామాచార్యుల 54వ వర్ధంతి వేడుకలు అనంతపురంలో శనివారం ఘనంగా జరిగాయి. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతపురం పురపాలక సంస్థ తొ
AP: ప్రపంచంలోనే సురక్షితమైన ప్రాంతంగా భారత్ నిలిచిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భారత సుస్థిర వృద్ధిని ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయని అన్నారు. ప్రతి 45 రోజులకు ఒక విమానాశ్రయం ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఉడాన్ ద్వారా వి
MDK: పేద విద్యార్థుల ఆత్మగౌరవం దెబ్బతీస్తూ, ప్రభుత్వ పాఠశాలపై అపనిందలు మోపుతూ వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని SFI డిమాండ్ చేసింది. జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, తూప్రాన్ డివిజన్ కార్యదర్శి అంజనేయులు వేరువ
ముక్కులో వేలు పెట్టుకోవడం చాలా మందికి సాధారణ అలవాటుగా అనిపించినా.. ఇది ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాటు ద్వారా బ్యాక్టీరియా, వైరస్లు నేరుగా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయట.
MBNR: జిల్లా న్యూ గంజ్ మార్కెట్ యార్డ్ ఈద్గా వద్ద రంజాన్ పర్వదినం కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినం ముస్లింల గొప్ప పండగ, సందర
TG: కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్నామని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. వచ్చే శుక్రవారం రోజు శాసనసభలో తాము ప్రైవేటు బిల్లు పెడుతామన్నారు. తాము సభలో బిల్లు ప్రవేశపెట్టేలా
PPM: వీరఘట్టం మండలం తలవరం గ్రామానికి చెందిన మాజీ నీటిసంఘం అధ్యక్షులు చందక వెంకట్రావు పెద్దకర్మ సందర్బంగా పాలకొండ నియోజకవర్గం టీడీపీ మాజీ ఇంఛార్జ్ నిమ్మక పాండురంగ శనివారం పాల్గొన్నారు. మంచికి మారుపేరు కల్మషం లేని వ్యక్తి ఈరోజు మా మధ్యలో లేరు
NRPT: మక్తల్లో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వందలాది మంది హాజరై ప్రార్థన స్థలాలు కిటకిటలాడాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉదయం ఈద్గా మైదానా
TG: కాంగ్రెస్ ప్రభుత్వం 4 కోట్ల మందికి టోపీ పెట్టింది అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం రోజున 6 గ్యారెంటీల దస్త్రంపై సంతకం చేశారని.. ఇప్పుడు ఆ ఫైల్ కనిపించట్లేదని ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంలోనూ ఆరు గ్య