MNCL: తాండూర్ మండలం తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన జాడి ముండయ్య(80) అనే రిటైర్డ్ సింగరేణి కార్మికుడు తన ఇంట్లోని బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. తాండూరు పోలీసుల వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం పక్షవాతం రావడంతో సొంత పనులు చేసుకోలేక మ
ELR: జీలుగుమిల్లి మండలం దర్భ గూడెం శివారు పండు వారి గూడెం గ్రామంలో ఇవాళ శ్రీ సీతారాముల ఆలయం నూతన విగ్రహాల పున ప్రతిష్ట నిర్వహించారు. శ్రీ సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, వినాయకుని రాతి విగ్రహాలను ఎంపీటీసీ సున్నం సురేషు, గ్రామ సర్పంచ్ సున్నం
NDL: ఆళ్లగడ్డలో ఇవాళ రంజాన్ పండుగ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు మజ్జిగ పంపిణీ చేశారు. నెల రోజులుగా ఉపవాస దీక్షలు పాటిస్తున్న ముస్లింలకు ఎస్ఎఫ్ఐ నాయకులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విగ్న
TG: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా చెప్పారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రమాణస్వీకారంలో రేవంత్ రెడ్డి సంతకం చేసిన వీడియోను, ఉభయసభల్లో గవర్నర్తో చె
VSP: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని వాల్తేర్ డివిజన్ పలు చర్యలు చేపట్టింది. ప్రధాన స్టేషన్లలో తాగునీటి సరఫరాకి ఏర్పాట్లు చేశాయి. విశాఖ, విజయనగరం, దువ్వాడ తదితర స్టేషన్లలో ప్రత్యేక బూత్లు ఏర్పాటు చేశారు. ప్లాట్ఫాంలలో క్యూ మేనేజ్మెంట్, ఫ
KRNL: మార్చి 28, 29 తేదీలలో ఆలూరులో జరగనున్న ఏఐటీయూసీ 21వ జిల్లా మహాసభల గోడపత్రికలను పత్తికొండలో ఇవాళ విడుదల చేశారు. సమావేశంలో నాయకులు కృష్ణయ్య, రంగన్న మాట్లాడుతూ.. మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్మిక హక్కుల సాధనలో ఏఐటీయూసీ కీ
HNK: అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. KUDA కార్యాలయంలో భద్రకాళి ఆలయ అభివృద్ధిలో భాగంగా మాడ వీధుల నిర్మాణం కారణంగా ఇళ్లను కోల్పోతున్న భూ-నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ కా
HYDలో ఎండలు రోజురోజుకు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. వేసవి అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. HYDలో విద్యుత్ డిమాండ్ 341 మిలియన్ యూనిట్లకు మించి నమోదవ
NRML: విద్య రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఏఐఎస్ఎఫ్ విద్యార్థిసంఘ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యార
ADB: ఆదివాసీ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు గొప్పవని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. భీంపూర్ మండలంలోని గిరిజాయి మాత ఆలయంలో శనివారం నిర్వహించిన జాతర కార్యక్రమంలో అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఆలయంలో ప్రత్య