ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలోని గుంటసీమ రోడ్డుపై ఓ ద్విచక్ర వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా, అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తె
MLG: జిల్లాలో యునిస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని శనివారం అమెరికాకు చెందిన రేటా హేంగ్, మెక్సికోకు చెందిన రోలండో అలెక్జరియా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి వారి చేత ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ గైడ్
వేసవి తాపాన్ని తట్టుకునేందుకు అమెజాన్ సరికొత్త ఆఫర్లతో ప్రకటించింది. మార్చి 23 వరకు అందుబాటులో ఉండే ఈ సేల్లో ప్రముఖ బ్రాండ్ల ఏసీలు, ఫ్రిజ్ల పై 65 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. బ్యాంక్ కార్డులపై అదనపు తగ్గింపుతో పాటు, నో-కాస్ట్ EMI ఎక్స్ఛ
W.G: బలుసులమ్మ జాతర సందర్భంగా తాడేపల్లిగూడెంలో గ్యాస్ ఇబ్బందులపై అధికారులు స్పందించారు. దీంతో నియోజకవర్గంలో గ్యాస్ కొరతను నివారించేందుకు తొమ్మిది మంది అధికారులను జాయింట్ కలెక్టర్ నియమించారు. గ్యాస్ కంపెనీల పరిధిలో వినియోగదారులు తమ సమస్యల
రెండు నదుల మధ్య ఉన్నా నడిగడ్డ రైతులకు చుక్క నీరు అందకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ. గోపాల్ అన్నారు. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ జనసభ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్
HYDలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రోత్సాహానికి కీలక అడుగులు పడుతున్నాయి. 25 ఆర్టీసీ డిపోలలో ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. గ్రేటర్ పరిధిలో 2200 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం
JGL: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిను బుజ్జగించే ప్రయత్నాలు బెడిసిక కొట్టినట్లు తెలుస్తోంది. మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్, ఎమ్మెల్యే సత్యం ఆయనతో గంటకు పైగా భేటీ అయ్యారు. పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చ
MDK: చేగుంటకు చెందిన బ్రిలియంట్ స్కూల్ విద్యార్థిని హన్విత కోరుకొండ సైనిక్ స్కూల్ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో సత్తా చాటారు. ఇటీవల జరిగిన ప్రవేశ పరీక్షకు హాజరు కాగా, 223/300 మార్కులు సాధించారు. పాఠశాల కరెస్పాండంట్, ప్రిన్సిపాల్ క్రష్ణకుమార్, డైరెక్ట
SDPT: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రారంభించడంపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో నిలిపివేసిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనుల
AP: విశాఖలో నిర్వహించిన సీఐఐ వార్షిక సదస్సుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. విమానయానరంగంపై యుద్ధం ప్రభావం పడుతోందని తెలిపారు. రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం జరుగుతోందన్నారు. కేకేలైన్ కోసం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.