MDK: చేగుంటకు చెందిన బ్రిలియంట్ స్కూల్ విద్యార్థిని హన్విత కోరుకొండ సైనిక్ స్కూల్ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో సత్తా చాటారు. ఇటీవల జరిగిన ప్రవేశ పరీక్షకు హాజరు కాగా, 223/300 మార్కులు సాధించారు. పాఠశాల కరెస్పాండంట్, ప్రిన్సిపాల్ క్రష్ణకుమార్, డైరెక్టర్లు సీహెచ్ సురేష్ కుమార్, షైక్ ఆరిఫ్, పాఠశాల ఉపాధ్యాయలు విద్యార్థిని అభినందించారు.