NLR: విడవలూరులోని వావిల్ల రోడ్లో ధాన్యం సేకరణను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడారు.. రైతులకు లారీలు, ధాన్యం కొలతలకు సంబంధించి గోన సంచులు కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. రైతులకు అధికారులు, నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు.