HYD: హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో గత 7 నెలల్లో దాదాపు 100కు పైగా చోరీ కేసులు నమోదయ్యాయి. ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలని, పోలీసులు సూచించారు. పెరుగుతున్న దొంగతనాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు నిఘా పెంచి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేస్తూ నిందితుల పట్టివేతకు చర్యలు చేపడుతున్నారు.