MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ వెల్లడించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో చాలా కాలంగా డిమాండ్లో ఉన్న రోడ్డు విస్తరణ పనులను ప్రారంభ
ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి పార్థివ దేహానికి ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు నివాళులర్పించారు. యర్రంపల్లిలోని ఆయన నివాసంలో పార్టీ జెండా కప్పి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శ
E.G: మండపేట(మం) ద్వారపూడి, కేశవరంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను శనివారం రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేప
NRML: పట్టణంలోని రామ్ మందిర్లో గల శ్రీ సీత రామాంజనేయ మందిరంలో ఈ నెల 27న జరిగే సీతారాముల కళ్యాణం మహోత్సవ ఆహ్వాన పోస్టర్లను శనివారం మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణ మహోత్సవానికి పట్
నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్లో ఇవాల ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్తంభం విరిగి పడడంతో ప్రాంతంలో భయాందోళన నెలకొంది. ఘటన సమయంలో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు
మైక్రోసాఫ్ట్ ఇటీవల తీసుకొచ్చిన విండోస్ 11 అప్డేట్ లక్షలాది మంది వినియోగదారులకు ఒక కొత్త సమస్యను సృష్టించింది. 24H2, 25H2 వెర్షన్లలోని ఒక బగ్ కారణంగా మైక్రోసాఫ్ట్ ఖాతాతో లాగిన్ అవ్వడం కష్టంగా మారింది. ఇంటర్నెట్ ఉన్నప్పటికీ, వన్డ్రైవ్, ఆఫీస్,
E.G: ఏపీ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ పటంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని నిడదవోలు MLA, మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం విశాఖపట్నంలో ‘హయత్’ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ నిర్వహించారు. సీఎ
NZB: బోధన్ మండలం కల్దుర్కిలో నాఫెడ్, స్థానిక సొసైటీ ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. శనగ దిగుబడిని ఎకరాకు 7.5 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్లకు పెంచాలని, కౌలునామా విధానం ద్వారా కొనుగోలు చేయ
KDP: మధ్యాహ్న భోజన పథకాన్ని ఎగతాళి చేస్తూ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై RSF రాష్ట్ర అధ్యక్షుడు DM ఓబులేసు యాదవ్ ఇవాళ తీవ్రంగా ఖండించారు. గరికపాటి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని, ఆయన పద్మశ్రీ అవార్డును రద్దు చేయాలని డిమాం
ASR: భూమి మనుగడకు అడవులు అవసరమని అరకు ఎఫ్ఆర్వో కోటేశ్వరరావు అన్నారు. శనివారం ప్రపంచ అటవీ దినోత్సవం, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలలో భాగంగా అరకులోయ అటవి శాఖ కార్యాలయ ఆవరణలో సిబ్బందితో కలిసి ఆయన మొక్కలు నాటారు. అడవుల ప్రాముఖ్యత, పరిరక్షణ,