RR: ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉప్పల్, అత్తాపూర్ ప్రాంతాల్లో నర్సరీ ఫీజులు భారీగా పెరిగాయి. కొన్ని పాఠశాలల్లో రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అదనంగా ఉండటంతో
KDP: అడవులు, చెట్లు లేకుంటే మానవజాతి మనుగడ అసాధ్యమని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ తులసి రెడ్డి అన్నారు. ఇవాళ ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా వేంపల్లిలోని ఓ విద్యా సంస్థలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్
AP: గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్లో లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారి ఆచారి లైంగికంగా వేధిస్తున్నాడని సెక్యూరిటీ గార్డు లక్ష్మీతిరుపతమ్మ ఆత్మహత్యాయత్నం చేసింది. అన్యాయంగా ఆమెను విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. ర
KMM: చింతకాని మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామపంచాయతీలో శనివారం ఉపాధి హామీ పథకం కింద రూ.8 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సిఫారసుతో మంజూరైన ఈ పనులను మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంబటి వె
నెల్లూరు బారాషహీద్ ఈద్గాలో ముస్లింలతో కలిసి మంత్రి నారాయణ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా రూ.9.8 కోట్లతో దర్గా అభివృద్ధి పనులను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మైనారిటీల కోసం రూ.20 కోట్లతో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తామని, షాదీ మంజిల్ కో
MHBD: కొత్తగూడ(M)బొత్తావానిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల కమిటీ కోశాధికారి పుల్సం సురేందర్ ఇటీవల అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్, గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు మృతుడి నివా
MDCL: ఉప్పల్, మౌలాలి, నాచారం ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పేరుతో రోడ్లు తవ్వి మధ్యలోనే వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు, మట్టితో ప్రయాణం కష్టంగా మారి తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షం పడితే పరిస్థితి మరింత ద
ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలోని గుంటసీమ రోడ్డుపై ఓ ద్విచక్ర వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా, అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తె
MLG: జిల్లాలో యునిస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని శనివారం అమెరికాకు చెందిన రేటా హేంగ్, మెక్సికోకు చెందిన రోలండో అలెక్జరియా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి వారి చేత ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ గైడ్