MBNR: జిల్లా న్యూ గంజ్ మార్కెట్ యార్డ్ ఈద్గా వద్ద రంజాన్ పర్వదినం కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినం ముస్లింల గొప్ప పండగ, సందర్భంగా సన్మార్గంలో నడుస్తూ.. మానవత్వం చాటాలనే సందేశాన్ని రంజాన్ ఇస్తుందన్నారు.