BDK: ముస్లిం సోదరుల ప్రార్థన మందిరాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశించారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 16వ వార్డులో గల ఈద్గాను వారు సందర్శించారు. అక్కడ ముస్లిం సోదరులు నిర
VZM: ఎండాకాలం కారణంగా పశుపక్షాదులకు దాహార్తిని తీర్చేందుకు మీ ఇంటి దగ్గర లేదా పరిసర ప్రాంతాలలో చిన్న చిన్న మంచినీటి తొట్టెలను ఏర్పాటు చెయ్యాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా ట్రెజరర్ షిణగం శివాజీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ పరిధిలో అనేక
W.G: భీమవరం పట్టణంలోని పలు పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారి ఏ.ఎస్.రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రాల్లోని పాల నాణ
పిల్లుల సాధారణ జీవితకాలం 12-17 ఏళ్లు మాత్రమే. ఆ సమయం ముగిశాక మరణించడం ప్రకృతి సహజం. కానీ పిల్లి చనిపోయిందని ఓ యువతి, పిల్లిని వద్దన్నారని MBBS విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హృదయ విదారక ఘటనలు ప్రజల మానసిక స్థైర్యంపై ఎన్నో
BHPL: భూపాలపల్లి 10వ వార్డు అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని కౌన్సిలర్ పుల్లూరి మంజుల మాధవరావు అన్నారు. హనుమాన్ భక్త వెల్ఫేర్ కమిటీ సభ్యులు కౌన్సిలర్ను కలిసి నేడు సన్మానించారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్హులైన ప్రతి ఒక్కరి
W.G: నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ కాపులకొడప గ్రామంలో వేంచేసివున్న శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం అద్భుతమైన వేడుక జరిగింది. వసంత రుతువు ఆగమనానికి ప్రతీకగా, స్వామివారిని పచ్చని మామిడి కాయలతో అత్యంత రమణీయంగా అలంకరించారు. గర్
ATP: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని గుత్తి మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఈద్గాల వద్దకు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్ష
NZB: ధర్పల్లి మండలంలో శనివారం ముస్లింల పవిత్రమైన రంజాన్ మాసం 2026 విజయవంతంగా పూర్తయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రారంభమైన ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు (రోజా) పాటించారు. ప్రతిరోజూ సహూర్తో ఉపవాసం మొదలుపెట్టి, సాయ
NLG: శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి రైతుల కోసం కీలక సూచనలు చేశారు. రైతులు తమ ధాన్యాన్ని కల్లాల వద్దే 17 శాతం తేమ వచ్చేలా ఆరబోసి మార్కెట్కు తీసుకురావాలన్నారు. మార్కెట్ యార్డులో స్థలం తక్కువగా ఉండటం వల్ల, యార్డులో
TG: రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రేమ పరిమళిస్తాయి. ముస్లింలు భక్తిశ్రద్ధలతో పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరిస్తారు