KNR: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో నూతనంగా నిర్మించిన మెన్, ఆఫీసర్స్ బ్యారక్ను సీపీ గౌష్ ఆలం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోలీస్ సిబ్బంది సేవలను గుర్తు చేస్తూ ఆయన అభినందించారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసినందుకు
JGL: బీర్పూర్ మండల కేంద్రంలో భూ వివాదాల నేపథ్యంలో అధికారులు సెక్షన్ 144ను అమలు చేశారు. ఈ ఆదేశాల ప్రకారం నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడరాదు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్
E.G: పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల పాత్ర ఎంతో కీలకమని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిలికూరి శ్రీనివాసరావు తెలిపారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా కడియంలో పిచ్చుకల కోసం వరి కంకులు కట్టారు. వేసవిలో పక్షుల కోసం ప్రతి ఇంటిలో ఆహారం, నీ
NRPT: నారాయణపేట పట్టణంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించారు. ముస్లిం సోదరులకు ప్రార్థనల సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్
ప్రకాశం: మార్కాపురం మండలం ఇడుపూరులోని ఆంజనేయ స్వామి గుడి వద్ద సంకుల మల్లయ్య అనే వ్యక్తి చనిపోయాడు. గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై వేమన మృతదేహాన్ని పరిశీలించారు. తల వెనుక గాయాలు ఉండటంతో అనుమానస్పద మృతిగా కేసు
VKB: బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రుణాల పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. కలెక్టరేట్లో ఎస్సీ యాక్షన్ ప్లాన్, షెడ్యూల్ కులాల సేవా సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ రుణాలపై అధికారులతో సమీక్ష నిర్
KDP: లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలసిన వెయ్యి నూతులకోనలో శనివారం సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి తెల్లవారుజామున జల, పసుపు, కుంకుమ, చందన, తేనెతో పంచామృత అభిషేకాలు చేపట్టి అనంతరం పూల మాలలు, తులసి దళాల
కోనసీమ: అంతర్జాతీయ వైజ్ఞానిక రంగంలో ప్రతిభ చాటి జపాన్లో ప్రతిష్ఠాత్మక ‘సకురా’ పరిశోధనా కేంద్రానికి ఎంపికైన అమలాపురం మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి నక్కా సత్యప్రవీణ్ను MLA అయితాబత్తుల ఆనందరావు అభినందించారు. శుక్రవారం ఎమ్మెల్యేను కల
SDPT: చిన్నకోడూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా మీసం మహేందర్ యాదవ్ నియమితులయ్యారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని ఈ నియామకం ద్వారా స్పష్టమైందని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మై